తుంగతుర్తి ఎమ్మెల్యే డా!! గాదరి కిషోర్ కుమార్ గారి 40 వ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు చరణ్ అర్జున్ గారు రూపొందించిన కథాగానం – పుట్టిన రోజు ప్రత్యేక పాట, ఈరోజు మండల కేంద్రమైన తిరుమలగిరి లోని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో స్థానిక TRS పార్టీ నాయకుల చేతుల మీదుగా విడుదలై మారు మ్రోగు తుంది, రాష్ట్ర TRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, తుంగతుర్తి ప్రజలను, మరియు విమర్శకులను సైతం...
Tag: teesmaarnews
బండి సంజయ్ కి బాధ్యత లేదు : దినేష్ చౌదరి
హైదరాబాద్,తీస్మార్ న్యూస్: బీ.జే.పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యాతారాహిత్యంగా మాట్లాడారని మండి పడ్దారు టీ.ఆర్.ఎస్ టెక్ సెల్ కన్వీనర్ దినేష్ చౌదరి.ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని అనడానికి బండి సంజయ్ మాటలే నిదర్శనం అని, తాను ఇచ్చిన తప్పుడు సంకేతాల వల్ల పక్కదోవ పట్టి పాడవుతుందని మండిపడ్డారు. మోటర్ వెహికల్ చట్టం గురించి అవగాహణ లేకుండా జీ.హెచ్.ఎం.సీ తో చలాన్లు కట్టిస్తా అని చెప్పిన బండి సంజయ్ ఇచ్చిన...
టీఎస్ బీపాస్ వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
పట్టణాల్లో కొత్త నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్సైట్ను పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్సైట్ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్బీపాస్ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు,...
కొంపముంచిన దీపావళి..?
కేపీహెచ్బీ లైవ్:అగ్నిప్రమాదానికి దీపావళి కారణమయ్యిందా? దీపావళికి పెట్టిన దీపాలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయా? చుట్టూ పక్కల వారి సమాచారం ప్రకారం,రాత్రి 1 గంటల వరకు దీపావళి జరుపుకున్న సిబ్బంది,దీపావళికి వెలిగించిన దీపాలే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని తెలుస్తుంది.దీపాలు కరెంట్ తీగలకు అంటుకోవడంతో ఈ మంటలు చెలరేగినట్టు చుట్టూ పక్కన వారు తెలిపారు.ఇదే నిజమా? కాదా? అని తెలియాలంటే వేచి చూడాల్సిందే.
మంటలను అదుపు చేసేందుకు కష్టిస్తున్న ఫైర్ సిబ్బంది…
కేపీహెచ్ బీ లైవ్: కేపీహెచ్ బి కాలనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినప్పటికి మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది,4 వాహనాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ ఉండడంతో మంటలు అదుపులోకి రావడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.చుట్టూ పక్కల ఉన్న షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు,నివాస భవనాలకు ఈ అగ్ని అంటుకోకుండా అదుపు చేసే ప్రయత్నం జరుగుంది
అగ్గికి బుగ్గి…
కేపీహెచ్ బి కాలనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో లక్షల సంఖ్యలో నష్టం జరిగినట్టు తెలుస్తుంది.ప్లాస్టిక్ అధిక భాగంలో ఉండడంతో మంటలను ఆర్పడం పెద్ద సవాలుగా మారింది. అగ్నిప్రమాదం తెల్లవారు జామున నాలుగు గంటలకు జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాద స్థలానికి ఇరువైపులా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్,ఆసుపత్రులు ఉండడంతో పాటు, చుట్టూ నివాస భవనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్ల సహయంతో మంటలు ఆర్పే ప్రయత్నం ఐతే చేస్తున్నారు.ఈరోజు ఆదివారం అవ్వడంతో...
Happy Diwali
మిత్రులకు,శ్రేయోభిలాషులకు,యావత్ తెలంగాణ ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు – *తీస్మార్ న్యూస్ టీమ్*.
మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మంచి నీటి ఎద్దడిని పూర్తిగా నివారించ గలిగామని, త్వరలోనే శాంతీ నగర్ కొత్త రిజర్వాయర్ ను కూడా ప్రారంభించ నున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. మెట్టుగూడ డివిజన్ లోని లంబాడీ బస్తి లో రూ.15.60 లక్షల ఖర్చుతో నిర్మించనున్న మంచినీటి పైప్ లైన్ ల నిర్మాణం పనులను శ్రీ పద్మారావు గౌడ్ బుధవారం ప్రారంభించారు. లంబాడీ బస్తి తో పాటు వైట్ హౌస్, విజయ పురి ప్రాంతాల్లో...
తెలంగాణలోకి దక్షిణ కొరియా పెట్టుబడులకు స్వాగతం పలుకుతాము-పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
• ఇండియా కొరియా బిజినెస్ ఫోరం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణకొరియా పెట్టుబడిదారులకు కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే .తారకరామారావు పేర్కొన్నారు. ఈరోజు దక్షిణ కొరియా పారిశ్రామిక వర్గాలు, భారతదేశ మరియు దక్షిణ కొరియా రాయబారులు, పలు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో, ఇండియా కొరియా బిజినెస్ ఫోరం నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్...
రామచంద్రాపురంలో రేపు మొదలు కానున్న అభివృద్ధి పనులు…
రేపు ఉదయం 09:30 నుంచి 12 గంటల వరకు శ్ఛ్ బస్తి సంగీత తేయార్టర్ వద్ద 45.5 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు,మరియు సండే మార్కెట్ బస్సు రూట్,శ్రీనివాస్ నగర్ కాలనీ మల్లన గుడి వద్ద,అఖిల్ టెంట్ హౌస్ వద్ద,కాకతీయ నగర్ కాలనీ,అశోక్ నగర్,రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో సుమారు 1.55కోట్ల cc రోడ్ ల పనులకు శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ గార్లు పాల్గొంటారు.కావున అందరు హాజరు కావల్సిందిగా రామచంద్రాపురం కార్పోరేటర్ తొంట అంజయ్య విజ్ఞప్తి...