పుట్టుకకు ముందు నుంచి మరణానంతరం వరకు అమలవుతున్న అనేక పథకాలు అంతా బాగుండాలి… అందులో మనముండాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బలహీనులకు 10శాతం రిజర్వేషన్లపై హర్షాతిరేకాల వెల్లువ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు, కెటిఆర్ ని ప్రగతి భవన్ లో కలిసిన పలు సామాజిక వర్గాల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని,...
Tag: PRAGATHI BHAVAN
కేటీఆర్ పట్టాభిషేకం గురించి ఆయన తనయుడు హిమాన్షు ఏమన్నాడంటే…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మంత్రి కేటీఆర్ గురించే చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన్ను సీఎంగా చూస్తామని ప్రచారం జరుగుతోంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి చర్చించరని స్పష్టం చేశారు. బుధవారం ఇన్స్టగ్రామ్లో ”ఆస్క్ మీ వాటెవర్...
11న మంత్రులు,కలెక్టర్ లతో సీఎం కేసీఆర్ సమావేశం
ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి ఇటీవల ప్రగతిభవన్ లో సీనియర్ అధికారులు, కొంత మంది...
TRSV క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) ఆధ్వర్యంలో రూపొందించిన- 2021 క్యాలెండర్ను ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్వీ వారధిగా పనిచేస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రవి కిరణ్, నెమ్మాది శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధరణి పోర్టల్ మరింత బలోపేతం చేయాలి:ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో...
ధరణిపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ సంబంధిత అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత కొంతకాలంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే పోర్టల్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్ తీరుతెన్నులు, క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుసుకోవడాని సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కొంత మంది మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ...
సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం
రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు...