Home Madanapalle

Tag: Madanapalle

Post
పిల్లలు అడిగారు…తల్లిదండ్రులు ప్రేమతీరా చంపిపెట్టారు

పిల్లలు అడిగారు…తల్లిదండ్రులు ప్రేమతీరా చంపిపెట్టారు

తల్లిదండ్రులున్నదెందుకు? పిల్లలకు చేసిపెట్టటానికే. ఎదగాలని వండి పెడతారు. చదవాలని హోమ్ వర్క్ చేసిపెడతారు. అడిగిందెల్లా కొనిపెడతారు. కావలసినవన్నీ అమర్చిపెడతారు. ఉద్యోగం చూసిపెడతారు. ఇల్లు కట్టి పెడతారు. ఈడొచ్చాక తోడును కూడా చూపిపెడతారు. ‘ఇన్ని చేసినవాళ్ళం చంపిపెట్టాలేమా?’ అనుకున్నారు ఇద్దరు దంపతులు. చంపేశారంతే.ఈడొచ్చిన ఇద్దరు కూతుళ్ళను కొన్ని గంటల వ్యవధిలో తల్లిదండ్రులే హతమార్చారు. కోపంతో కాదు, చీకాకుతో కాదు, ఆవేశం ఆపుకోలేక కాదు. భక్తిని తాళలేక. ఎందరికో భక్తి వుంటుంది. ఆ భక్తిలో పిల్లల క్షేమం వుంటుంది. తమ...

Post
గొంతు కోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

మరోసారి వార్తల్లోకెక్కిన మదనపల్లె

చిత్తూరు జిల్లా మదనపల్లె మరోసారి వార్తల్లోకెక్కింది. విద్యాధిక దంపతులు, క్షుద్రపూజల పేరిట కన్నకూతుళ్లను హత్య చేసిన ఘటన మరువక ముందే… ఇదే ప్రాంతంలో మరో ఘాతుకం జరిగింది. మనసారా ప్రేమించిన పాపానికి 18 ఏళ్ల యువతి తన ప్రాణాలు పోగొట్టుకుంది. మదనపల్లె మండలం మంగళం పంచాయతీలో జరిగింది ఈ దారుణం.మదనపల్లెకు చెందిన ఉమ, కొన్నాళ్లుగా అనంతపురం జిల్లా ధర్మవరంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటోంది. అదే ఏరియాకు చెందిన రామాంజనేయులు ఉమపై కన్నేశాడు. ఆమెతో చనువుగా ఉన్నాడు....

Post
మదనపల్లి కేసులో కొత్త ట్విస్ట్

మదనపల్లి కేసులో కొత్త ట్విస్ట్

మదనపల్లిలో జరిగిన జంట హత్యల కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజల పెద్దకూతురు అలేఖ్య కారణమని తెలుస్తున్నది. పునర్జన్మలపై ఆమెకున్న అతి విశ్వాసమే ఈ ఘాతుకానికి పురికొల్పినట్టు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పెంపుడు కుక్కను చంపేసి తిరిగి బతికించినట్టు అలేఖ్య తన తల్లిదండ్రులను నమ్మించింది. అలేఖ్య (27), సాయిదివ్య(22) కుక్కను తీసుకెళ్తూ నిమ్మకాయలు, మిరపకాయలు ఉంచిన ముగ్గును తొక్కారు. మరుసటి రోజు నుంచి వారు మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. తాను చనిపోతాననే భావనలో సాయిదివ్య ఉండగా...

Post
దరిద్రం పట్టి మా పిల్లల్ని మేమే చంపుకున్నాం…

దరిద్రం పట్టి మా పిల్లల్ని మేమే చంపుకున్నాం…

ఏదో ఆవేశంతో జ‌రిగిన హ‌త్య‌లు కావ‌వి.. అనే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. మ‌నుషులు అంత ట్రాన్స్ లోకి వెళ్లిపోయి, అంత తీవ్ర‌మైన చేష్ట‌ల‌కు పాల్ప‌డాలంటే దీర్ఘ‌కాలంగానే వారిపై అలాంటి ప్ర‌భావాలు ఉండి ఉండాల‌ని స్ప‌ష్టం అవుతుంది.త‌మ కూతుళ్లు ఏదైనా చేయ‌కూడ‌ని త‌ప్పు చేశార‌నే ఆవేశంలో కొంత‌మంది పిల్ల‌ల‌ను చంపిన కేసులు ఉంటాయి. అవి క్ష‌ణికావేశంతోనో, ప‌రువు పోయింద‌నే తీవ్ర‌మైన నిస్పృహ‌తోనో జ‌రిగిన‌వి అయ్యుంటాయి.మ‌ద‌న‌ప‌ల్లె లో జ‌రిగిన హత్యాకాండ‌లో మాత్రం..  ఆ అమ్మాయిలు చ‌దువు విష‌యంలో అయినా, వ్య‌క్తిత్వం...

Post
మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్యాఘ‌ట‌న‌ నిందితురాలికి జైల్లో ప్ర‌త్యేక గ‌ది

మ‌ద‌న‌ప‌ల్లె హ‌త్యాఘ‌ట‌న‌ నిందితురాలికి జైల్లో ప్ర‌త్యేక గ‌ది

మూఢ‌న‌మ్మ‌కాల‌తో త‌మ పిల్ల‌ల‌ను బ‌లిపెట్టిన మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన లెక్చ‌ర‌ర్ పురుషోత్త‌మ్ నాయుడు, ఆయ‌న భార్య ప‌ద్మ‌జ‌లను జైలుకు త‌ర‌లించారు పోలీసులు. వారిని కోర్టు ముందు హాజ‌రు ప‌రిచిన పోలీసులు న్యాయ‌మూర్తి ఆదేశాల‌నుసారం జైలుకు త‌ర‌లించారు.కోర్టుకు తీసుకెళ్ల‌నంత వ‌ర‌కూ వారిని ఇంట్లోనే ఉంచి విచారించారు పోలీసులు. ఆ విచార‌ణ‌లో విస్మ‌య‌క‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వారి మూఢ‌న‌మ్మ‌కాల‌కు సంబంధించిన షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చిన్న కూతురుకు దెయ్యం ప‌ట్టింద‌ని ఆమె త‌ల్లి, పెద్ద కూతురు బలంగా ఫిక్స‌య్యారు. తండ్రి...