కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం...
Tag: kcr
సాహసం చేసి… సారును చూద్దామని వచ్చా..
అభిమానం ఎంతటి సాహసానికైనా పురికొల్పుతుందనడానికి ఉదాహరణ ఈ చిత్రం. 30 అడుగుల ఎత్తున్న కట్టపై నుంచి సన్నని పైపు సాయంతో జరజరా జారుతున్న ఈ మహిళ పేరు మంగమ్మ. ఊరు వర్గల్ మండలం రామక్కపేట. అప్పటివరకు పొలంలో పనిచేసుకుంటున్న ఆమెకు సీఎం మరికాసేపట్లో హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేసేందుకు వస్తారని తెలిసింది. అంతే…అవతలి కట్ట మీద నుంచి సన్నని పైపు సాయంతో కాలవలోకి దిగింది. అక్కడి నుంచి చదునుగా ఉన్న మార్గం మీదుగా వేదికవైపు పరుగులు...
తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు…
ఈ మూడూ.. చేసి చూడు ‘పెట్టుబడి ఖర్చు తగ్గిస్తే.. ఆదాయం అదే పెరుగుతుంది’..వ్యవసాయంలో ప్రాథమిక సూత్రం, రైతులకు అధిక లాభాలు అందించే సాగుమంత్రం.కానీ, కొందరు దీన్ని మర్చిపోయి, భారీ పెట్టుబడులు పెడుతున్నారు.ఫలితంగా, రాబడికి గండి పడుతున్నది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించి, లాభాలు పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మూడు ముఖ్యమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమైన...
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు…ప్రభుత్వానికే మా మద్దతు..
ప్రభుత్వానికే మా మద్దతు…ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ మాకు హామీ ఇచ్చారు ఉద్యోగ, ఉపాధ్యాయ నేతల వెల్లడి సీఎంను కలిసిన సంఘాలు సమస్యల పరిష్కారానికి వినతి పలు అంశాలపై సీఎం హామీలు ముఖ్యమంత్రి నుంచి హామీ లభించిందంటూ ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ప్రాథమిక పాఠశాలలకు 10 వేల హెచ్ఎం పోస్టులు సీజీహెచ్ఎస్ తరహాలో రాష్ట్ర ఉద్యోగులకు హెల్త్స్కీమ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, చిరుద్యోగులకూ వేతన లబ్ధి కోడ్ ముగిసిన వెంటనే కారుణ్య...
చరిత్రలో ఉండాలనకుంటారు అందరూ…. చరిత్రనే సృష్టిస్తారు ఇంకొందరు…
సువిశాల సుభిక్ష ప్రాంతం ఆరుగాలం కష్టించే మంచి మనుషులు, క్రిష్ణా గోదావరి జీవనదుల నడుమ పండే పచ్చని పసిడిపంటలు, శాతవాహనుల, కాకతీయుల రాజసంతో అలరారే దక్కన్ పీఠభూమి మన తెలంగాణ. ఐదు దశాబ్దాల పాటు రజాకార్ల దౌర్జన్యాలపై తెలంగాణ సాయుద రైతాంగం పోరాడిన తీరు ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలిచింది 1947 ఆగస్టు పదిహేనున యావత్ బారతదేశం స్వేచ్చా స్వతంత్రాల్ని ఆస్వాదిస్తుంటే తెలంగాణ మాత్రం తన అస్థిత్వం కోసం 1948 సెప్టెంబర్ 17 వరకూ సింహగర్జన చేస్తూనే...
కేసీఆర్ లో మార్పు తనయుడి పట్టాభిషేకం కోసమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో నిజం కూడా ఉంది. అయితే మారుతోంది పీఠం ఒక్కటే కాదు, కేసీఆర్ మనస్తత్వం కూడా. అవును.. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.తొడ గొడతా, కేంద్రాన్ని ఢీ కొడతా, హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపక్షాలను కూడగడతా అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చిన కేసీఆర్.. ఆ తర్వాత కాలంలో పూర్తిగా మెత్తబడ్డారు, కేంద్రం ముందు సాగిలపడ్డారు.ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనలో మార్పు...
ధరణి పోర్టల్ మరింత బలోపేతం చేయాలి:ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే లక్షా 6వేల మంది ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసుకుని, వారిలో...
28 నుండి రైతుబంధు
ఈ నెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్లు పంటసాయంగా అందిస్తున్నట్లు సీఎం...
కేసీఆర్ సరికొత్త వ్యూహం తో బీజేపీ, కాంగ్రెస్ లకు దిమ్మతిరిగే మాస్టర్ ప్లాన్..
దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్మథనంలో ఉన్నట్టు సమాచారం.ఈ నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ ఎత్తులను చిత్తు చేయాలని.. ప్రజలు మనసులు గెలుచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారట. రాష్ట్రంలో అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో కేసీఆర్ కొంత టెన్షన్ పడుతున్నారట. ఇందుకోసం పక్కా వ్యూహాలకు పదునుపెడుతున్నారట. వ్యూహాలు రచించడం.. ప్రత్యర్థులను ఇరుకునపెట్టడంలో కేసీఆర్ దిట్ట. అందుకే ఇంతకాలం పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురులేకుండా పోయింది. అయితే ఇటీవల బీజేపీ పుంజుకోవడం టీఆర్ఎస్ శ్రేణులను నిరాశకు గురిచేసింది....
నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా..:బండి సంజయ్
నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయి. నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా ,నిరుద్యోగుల ఓట్ల కోసమే పేపర్ ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఓట్లకోసం నోటిఫికేషన్ డ్రామా కు తెరలేపిండు. బీజేపీ ఆందోళనను ముందే పసిగట్టిన కేసిఆర్ భయపడి నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన చేశారు. నిజంగా నిరుద్యోగుల సమస్యల పై చిత్తశుద్ది ఉంటే అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్టుల ద్వారా...