Home India

Tag: India

Post
డేంజ‌ర్ బెల్స్‌..

డేంజ‌ర్ బెల్స్‌..

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తరకం కరోనా వైరస్‌ రకాలు (స్ట్రెయిన్లు) మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రెట్టింపు స్థాయిలో ఉత్పరివర్తనం చెందిన కొత్త వైరస్‌ను (న్యూ డబుల్‌ మ్యూటెంట్‌ వేరియెంట్‌ను) మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో తాజాగా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. అలాగే, 18 రాష్ర్టాల్లో ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్న కొత్తరకం వైరస్‌ రకాలను గుర్తించినట్టు వివరించింది. ఇందులో కొన్ని స్ట్రెయిన్లు బ్రెజిల్‌,...

Post
స్కూళ్లను మూసేయండి : తెలంగాణ విద్యాశాఖకు వైద్యశాఖ లేఖ

స్కూళ్లను మూసేయండి : తెలంగాణ విద్యాశాఖకు వైద్యశాఖ లేఖ

హైదరాబాద్:తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున స్కూళ్లు మూసేయాలని తెలంగాణ విద్యాశాఖకు వైద్యశాఖ ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తుంది.పరిస్థితులు చేయి దాటక ముందే జాగ్రత్త పడాలని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 700 విద్యార్థులకు పైగా కరోనా భారీన పడ్దారు. గత వారం రోజుల నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది.పదవ తరగతి లోపు విద్యార్థులకు స్కూళ్లు మూసివేయాలని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది.ఈరోజు లేదా రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకొని స్కూళ్ల మూసివేతపై ప్రకటన వచ్చే అవకాశం...

Post
చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్ టీం

చెన్నైకి చేరుకున్న ఇంగ్లండ్ టీం

చెన్నై: ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు ఇవాళ చెన్నై చేరుకున్న‌ది.  భార‌త్‌తో ఇంగ్లండ్ జ‌ట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నున్న‌ది.  తొలి టెస్టు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన ప్రారంభం కానున్న‌ది.  శ్రీలంక‌తో ఇటీవ‌ల జ‌రిగిన రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది.  ఇంగ్లండ్ జ‌ట్టు నేరుగా శ్రీలంక నుంచి భార‌త్‌కు వ‌చ్చింది.  విమానాశ్ర‌యంలో ఆట‌గాళ్లు కోవిడ్ ప‌రీక్ష‌లు చేశారు.  టీమిండియా కూడా ఇటీవ‌లే ఆసీస్ టూర్‌ను విజ‌య‌వంతంగా ముగించిన విష‌యం తెలిసిందే. భార‌త...

Post
గబ్బాలో ఆస్ట్రేలియాకు దెబ్బ

గబ్బాలో ఆస్ట్రేలియాకు దెబ్బ

బ్రిస్బేన్ :  గ‌బ్బా మైదానంలో ఆస్ట్రేలియా ఓడిపోవ‌డ‌మా. ఇది న‌మ్మ‌లేని నిజం.  అజేయ ఆస్ట్రేలియాను ఓడించింది టీమిండియానే.  హేమాహేమీలు ఉన్న వెస్టిండీస్ జ‌ట్టు.. 1988లో గ‌బ్బా మైదానంలో టెస్టు మ్యాచ్‌ను గెలిచింది. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా జ‌ట్టును ఆ గ‌డ్డ‌పై దెబ్బ‌తీసిన జ‌ట్టేదిలేదు. కానీ తాజా సిరీస్‌లో టీమిండియా అనూహ్య రీతిలో త‌న స‌త్తా చాటింది.  అత్యంత బ‌లంగా ఉన్న ఆసీస్ జ‌ట్టుకు జ‌ల‌క్ ఇచ్చింది. అపూర్వ‌మైన రీతిలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌ను సొంతం చేసుకున్న‌ది.  నిజానికి...

Post
చరిత్రలో ఈరోజు

చరిత్రలో ఈరోజు

నాసా స్పేస్ మిషన్ యాన్ కొలంబియా స్పేస్ షటిల్ ఎస్‌టీఎస్‌-107 అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి వాహనం ఇది. 1981 ఏప్రిల్ నెలలో తొలిసారి ప్రయాణించింది. తరువాత ఇది 27 వేర్వేరు మిషన్లను పూర్తి చేసింది. అయితే, 2003 జనవరి 16న, వాహనం యొక్క 28 వ ప్రయాణం చివరిదని ఎవరూ అనుకోలేదు. 16 రోజుల మిషన్ పూర్తి చేసిన తరువాత 2003 ఫిబ్రవరి 1 న భూమికి తిరిగి వస్తుండగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో భారత వ్యోమగామి...

Post
దేశ సైన్యానికి కేటీఆర్ సెల్యూట్‌

దేశ సైన్యానికి కేటీఆర్ సెల్యూట్‌

హైద‌రాబాద్ : ఆర్మీ డే సంద‌ర్భంగా భార‌త సైన్యానికి మంత్రి కేటీఆర్ సెల్యూట్ చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. మ‌నం ప్ర‌కృతి వైప‌రీత్యాల‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌ల్ని కాపాడుతారు. మ‌న దేశం యొక్క స్వేచ్ఛ కోసం సైనికులు ఎల‌ప్పుడూ ర‌క్ష‌ణ‌గా ఉంటారు. ఇండియ‌న్ ఆర్మీ ధైర్య సాహ‌సాల‌కు, త్యాగాల‌కు, వారి కుటుంబాల‌కు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. They are here to rescue when we are struck with natural...

Post
కాశ్మీర్ లో చిక్కుకున్న అల్లుడు

కాశ్మీర్ లో చిక్కుకున్న అల్లుడు

అల్లుడు అదుర్స్ హీరో బెల్లంకొండ సాయి కాశ్మీర్ లో చిక్కుకపోయారు. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా సాయి, హీరోయిన్ నభ, ఇంకా టీమ్ అంతా అక్కడ వుండిపోయింది.ఫ్లయిట్ లు లేవు. స్పెషల్ ఫ్లయిట్ కు కూడా అవకాశం లేదు. సినిమాలో ఓ పాట చిత్రీకరణ కోసం కాశ్మీర్, లఢఖ్ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.ఎప్పుడయితే హీరో, హీరోయిన్లు అక్కడ చిక్కకుపోయారో, సినిమా ప్రమోషన్లకు గండి పడింది. సినిమా నెల 15న విడుదల కావాల్సి వుంది.సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను...

Post
భారీ వర్ష సూచన

భారీ వర్ష సూచన

న్యూఢిల్లీ : గత వారం రోజులుగా వాతావరణ మరీ చల్లబడింది. మావ్తా వర్షం ప్రభావం సాధారణ జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. రాబోయే 48 గంటల్లో తుఫాను వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధాని ఢిల్లీలో వర్షాకాలం కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. అలాగే ఉత్తర భారతంలోని చాలా ప్రదేశాలు మంచుతో తడిసి ముద్దయ్యాయి. విపరీతంగా  కురుస్తున్న మంచు కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం అస్థవ్యస్తం కాగా.. ప్రధాన రహదారులన్నీ మూతపడ్డాయి. దాంతో రాష్ట్రాల...

Post
స్ట్రెయిన్ ప్రభావం.. విలవిల్లాడుతున్న జనం

స్ట్రెయిన్ ప్రభావం.. విలవిల్లాడుతున్న జనం

కరోనా వచ్చిన తొలినాళ్లలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి ప్రభుత్వాలు. లాక్ డౌన్ ఎఫెక్ట్ నెలల తరబడి ఉంటుందని తెలియక.. చాలామంది భారతీయులు ఇతర దేశాల్లోనే ఉండిపోయారు.పరిస్థితులు చక్కబడుతున్న టైమ్ కి వీరందరికీ ఓ సత్యం బోధపడింది. ఇతర దేశాల కంటే కరోనాని భారత్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలిగిందని, అందుకే ఇక్కడికి వచ్చేయాలని తాపత్రయ పడుతున్నారంతా.విదేశాలతో పోల్చి చూస్తే.. కరోనా మరణాల శాతం భారత్ లో బాగా తక్కువ. ప్రపంచం మొత్తంలో కరోనా మరణాల రేటు 2.15...

Post
గూగుల్ లో ఎక్కువగా వెతికింది వీళ్ళనే…

గూగుల్ లో ఎక్కువగా వెతికింది వీళ్ళనే…

జో బైడెన్‌ ఈ ఏడాదిలో భారతదేశంలో ఎక్కువగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడైన్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేశారు. దేశంలో అత్యధికంగా శోధించిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన బైడైన్‌ నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్‌ ట్రంప్‌ను ఓడించారు. 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న అమెరికాలో 306 ఓట్లు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అర్నాబ్ గోస్వామి అర్నాబ్ గోస్వామి. ఈ...

  • 1
  • 2