నేను సర్వైల్ గురుకులం(నల్గొండ జిల్లా) చదివే రోజుల్లో ఫ్లోరిడ్ గురించి తలుచుకొని రోజు ఉండదు ఎందుకంటే మా ప్రతి రోజు దైనందిన జీవితములో ఆ ఫ్లోరైడ్ నీళ్లు బాగమై పోయాయి . తెలంగాణ వచ్చిన తరువాత ఈరోజు చూస్తే మన తెలంగాణ ఆ పట్టిక లోనే లేదు .. ఫ్లోరోసిస్ బాధితుల్లో అత్యధికం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉండేవారు.. లెక్కకు మించి ప్లోరైడ్ శరీరంలోకి వెళ్లడం వల్ల లక్ష మందికి పైగా దశాబ్దాల తరబడి అవస్థలు పడ్డారు....