హైదరాబాద్,తీస్మార్ న్యూస్:డిసెంబర్ 1 న జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.అధికార తెరాస పార్టీ సెంచరీ కొడుతుందని సర్వేలు చెబుతున్నాయి.ప్రజా తీర్పెలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
Tag: ghmcelections2020
ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలి :సీపీ సజ్జనార్
ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి ఎన్నికల కమిషన్కు సీపీ సజ్జనార్ సూచన ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయాలని, అప్పుడే ఓటు విలువ తెలిసి వస్తుందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎ్సలతో కలిపి భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం గ్రేటర్ ఎన్నికలకు జరిగిన పోలింగ్లో...
గ్రేటర్…(నో)ఓటర్
హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ దారుణంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల వరకూ కేవలం 24.52 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా విద్యావంతులు ఎక్కువగా ఉన్న డివిజన్లలో 10 శాతం కూడా పోలింగ్ దాటలేదు. *గుడిమల్కార్పూర్లో అత్యధికంగా 49.19శాతం పోలింగ్ నమోదు కాగా..* *అత్యల్పంగా రెయిన్బజార్లో అరశాతం (.56)శాతం నమోదయ్యింది.* పోలింగ్ శాతం ఇలా.. కొండాపూర్- 9.98% రాజేంద్రనగర్- 9.90% విజయనగర్ కాలనీ- 9.0 % ఆల్విన్ కాలనీ-...
చరిత్ర పునరావృతం
హైదరాబాద్ ఓటర్లలో అదే నిర్లిప్తత .కారణాలు అవే నా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగర ఓటరు ఈసారీ నిర్లిప్తం వీడలేదు. ఎప్పటిలాగే ఇంటి బయటికొచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు బద్ధకించారు. ప్రజాస్వామ్యంలో విలువైన ఓటును ఉపయోగించడం పట్ల మెట్రో ఓటర్లు అనాసక్తి కనబరిచారు. వరుస సెలవులు, కరోనా భయం ఓటింగ్ తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషిస్తున్నారు. చరిత్ర పునరావృతమైంది. ఎప్పటిలాగే హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక...
యువతా మేలుకో…
హైదరాబాద్,తీస్మార్ న్యూస్: గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 30 శాతం ఓట్లు పోలయ్యాయి.ఇప్పటి వరకు ఓట్లు వేసిన వారు పెద్దలు,వృద్ధులు,దివ్యాంగులు,అంధులు వీరి ఓట్లే దాదాపుగా 25 శాతం ఉన్నట్టు తెలుస్తుంది.యువత ఇప్పటికైనా మేలుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి.కొందరు వృద్ధులని అడిగితే చెప్పిన విషయం “ఒక్కసారి ఓటు వేయకపోయినా చచ్చిన శవంతో సమానం” అని భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇకనైనా మేలుకోండి ఓటు హక్కు వినియోగించుకోండి సమయం తిరిగిరాదు.
హైదరాబాద్ లో అమిత్ షా ఎందుకు తోక ముడిచాడు?
మోడీ కిక్కురుమననిది అందుకేనా ? అసలు కేసీఆర్ ఏం వార్నింగ్ ఇచ్చాడు ? దేశ చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా ఒక మేయర్ ఎన్నికను కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి దింపారు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కరోనా టీకా పేరుతో హైదరాబాద్ వచ్చి వెళ్లారు. మోడీ వచ్చి ఏదైనా ప్రకటన చేస్తాడని అందరూ భావించారు. కనీసం హైదరాబాద్ కు నిధులు ప్రకటిస్తే...
బల్దియాలో కారు స్పీడు కొనసాగేనా?
గ్రేటర్ ఎన్నికల్లో అధికార తెరాస మళ్ళీ నిలదొక్కుకుంటుందా? దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా? అందరి నోట ఇదే మాట మొత్తం 9101 పోలింగ్ స్టేషన్లలో 150 కార్పొరేటర్ స్థానాలకు గాను 1122 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు, కొండాపూర్ లో 90 అత్యధిక పోలింగ్ బూతులు, రామచంద్ర పురం లో అత్యల్ప 33 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం...
బీజేపీ కొంపముంచిన ప్రసంగాలు
గ్రేటర్ ప్రజలను ఆకట్టుకున్న టీఆర్ఎస్ అభివృద్ధి నినాదం. కొంపముంచిన బీజేపీ నాయకుల అసంబద్ధ ప్రసంగాలు.ప్రచారంలో బీజేపీ ఆర్భాటం ప్రదర్శించినప్పటికి పోలింగ్ బూత్ ల వద్ద కనిపించని బీజేపీ ప్రభావం
బల్దియా పోరుకు సర్వం సిద్ధం
డిసెంబర్ 1వ తేదీన జరిగే GHMC పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి _మొత్తం ఓటర్ల సంఖ్య 74,44,260…_ _పురుషులు 38,76,688_ _స్త్రీలు 35,65 896.,_ _ఇతరులు 676.._ _మొత్తం వార్డుల సంఖ్య 150,_ _పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1122_ _టి.ఆర్.ఎస్ 150,_ _బి.జె.పి 149,_ _కాంగ్రెస్ 146,_ _టి.డి.పి 106,_ _ఎం.ఐ.ఎం 51,_ _సి.పి.ఐ 17,_ _సి.పి.ఎం 12,_ _రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76,_ _స్వతంత్రులు 415._ _ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య 60,_ _స్టాటిక్...
గ్రేటర్ ఎన్నికల్లో పూర్తిగా టి ఆర్ ఎస్ కు అనుకూలంగా మారిన వాతావరణం
సీఎం కేసీఆర్ బహిరంగ సభ , కేటీఆర్ ప్రచార సరళితో పూర్తిగా ఆలోచనలో పడ్డ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ ప్రశాంతత, అభివృద్ధి విషయంలో టి ఆర్ ఎస్ వాదనతో ఏకీభవిస్తున్న గ్రేటర్ లోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ , కాంగ్రెస్ , ఎం ఐ ఎం కంటే టి ఆర్ ఎస్ పార్టీ చెబుతున్న దాంట్లో నిజముందని నమ్ముతున్న గ్రేటర్ ప్రజలు టి ఆర్ ఎస్ కు గతంలో కంటే మెజార్టీ పెరిగే అవకాశాలు...