బల్ధియా ప్రజా తీర్పెటు?

హైదరాబాద్,తీస్మార్ న్యూస్:డిసెంబర్ 1 న జరిగిన గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి.అధికార తెరాస పార్టీ సెంచరీ కొడుతుందని సర్వేలు చెబుతున్నాయి.ప్రజా తీర్పెలా ఉండబోతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.