హైదరాబాద్: ఇండియన్ ఆర్మీలోని ఇంజినీరింగ్ విభాగమైన మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 502 డ్రాట్స్మ్యాన్, సూపర్వైజర్ బ్యారక్ స్టోర్ పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తుంది. మొత్తం పోస్టులు: 502 ఇందులో డ్రాట్స్మ్యాన్-52, సూపర్వైజర్ 450 చొప్పున...
Category: Education
హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్పీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీనిద్వారా 200 పోస్టులను భర్తీచేయనుంది. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. మొత్తం పోస్టులు: 200 ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 120, సివిల్...
తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దు
తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మద్యం తాగివచ్చి సిబ్బంది, మహిళా అటెండర్, విద్యార్థులతో దురుసుగా ప్రవరిస్తున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను తొలగించాలంటూ మూకుమ్మడిగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిత్యం...
సీ డాక్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్
ముంబై: ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత కలిగినవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదిక భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైనవారు ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు: 100 ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్-80, ప్రాజెక్ట్ టెక్నీషియన్-20 చొప్పున...
ఇండియన్ పోస్టల్ శాఖ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టుల భర్తీకి భారతీయ పోస్టల్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆస్తకి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 3446 జీడీఎస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో తెలంగాణలో 1150, ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు ఉన్నాయి. వీటిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి....
డీఆర్డీవోలో ఐటీఐ,డిప్లొమా అప్రెంటిస్లు
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే డీఆర్డీవోలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. డైనమిక్ టెస్ట్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఆర్మమెంట్ సిస్టమ్స్లో ప్రూఫ్ అండ్ ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ (పీఎక్స్ఈ)లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని బాలాసోర్, చాందీపూర్లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు: 62 ఇందులో డిప్లొమా టెక్నీషియన్-39 (సినిమాటోగ్రఫీ 2, సివిల్ ఇంజినీరింగ్2,...
భారతీయ వాయుసేనలో ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
న్యూఢిల్లీ: భారతీయ వాయుసేనలో ఎయిర్మెన్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివావిత యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 22న ప్రారంభంకానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-ఎక్స్ ట్రేడ్ (ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ ట్రేడ్ మినహా), గ్రూప్-వై (ఏఐ సెక్యూరిటీ, మ్యుజీషియన్ ట్రేడ్లు మినహా) ట్రేడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. దీనికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టార్ ఎగ్జామ్ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ఏప్రిల్...
సింగరేణిలో త్వరలో పోస్టుల భర్తీ : సీఎండీ శ్రీధర్
హైదరాబాద్ : సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు, 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రిషన్లు, వెల్డర్ ట్రెయినీలు, మిషన్ ట్రెయినీలు, మోటార్ మెకానిక్,...
నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
హైదరాబాద్: ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఖాళీగా ఉన్న నావిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ (జనర్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టులను భర్తీ చేయనుంది. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు: 358 ఇందులో నావిక్ జరల్ డ్యూటీ- 260 (జనరల్-114, ఈడబ్ల్యూఎస్-33, ఓబీసీ-83, ఎస్టీ-7, ఎస్సీ-23), నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్-50...
ఐడీబీఐ బ్యాంకులో మేనేజర్ పోస్టులు…
హైదరాబాద్: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఐడీబీఐ బ్యాంకు నియామక ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేటగిరీల్లో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది. మొత్తం పోస్టులు: 134 ఇందులో మేనేజర్ (గ్రేడ్ డీ)-62, మేనేజర్ (గ్రేడ్ సీ) -52,...
- 1
- 2