Home Culture

Category: Culture

Post
2021 లో పెళ్ళి  లగ్గాల్లేవ్

2021 లో పెళ్ళి లగ్గాల్లేవ్

వరంగల్: కరోనాతో ఈ ఏడాది పెండ్లిళ్ల సీజన్ కళ తప్పింది. లాక్ డౌన్ పెట్టడంతో చాలామంది లగ్గాలు వాయిదా వేసుకున్నారు. లాక్ డౌన్ ఎత్తేసినంక కొంతమంది చేసుకున్నప్పటికీ, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి లగ్గాలకు బ్రేక్ పడనుంది. కొత్త ఏడాదిలో 5 నెలల వరకు పెండ్లిలు లేవని పూజారులు చెబుతున్నారు. జనవరి 7 వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఆ తర్వాత అన్నీ మూఢాలేనని పేర్కొంటున్నారు. మళ్లీ 2021 మే 16...

Post
రైతన్న దేశానికి వెన్నెముక

రైతన్న దేశానికి వెన్నెముక

నేలను నాశనం చేసే వాడు నింగికి ఎదుకుతున్నాడు…నేలను నమ్ముకున్నోడు అదే నేలలో కలిసిపోతున్నాడు. నేడు జాతీయ రైతు దినోత్సవం,రైతు దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. వ్యయం పెరిగినా..సాయం మరువని వాడు…పొలంలో నడుమువంచి దేశానికి వెన్నుముక రైతన్న. రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు.. అన్నదాత అహర్నిశలు కష్టించి చోమటోడ్చితే తప్ప దేశానికి అన్నం ఉండదు. ఈరోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు ఆరుగాలం శ్రమించి పంటి పండించినా...

Post
మన దేశంలో ఎక్కువ కాలం కట్టిన కట్టడం ఏది?…

మన దేశంలో ఎక్కువ కాలం కట్టిన కట్టడం ఏది?…

తాజ్ మహల్ అనుకుంటున్నారా? ఐతే మీరు మహల్ మాయలో పడ్డట్టే…కానీ తాజ్ మహల్ కన్నా ప్రాచీన కట్టడం ఒకటి వుంటుంది.ఇంతకీ ఆ కట్టడం ఏంటంటే ఖమ్మం ఖిల్లా.ఊరికి నడి బొడ్డున తల ఎత్తుకొని క్రీ.శ 957వ సంవత్సరంలో నిర్మించబడిన మన ఖమ్మం ఖిల్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా, అలనాటి నిర్మాణ చాతుర్యాన్ని తెలుపుతుంది.దీని వైశాల్యం నాలుగు చదరపు కీ.మీ. దీనిని నిర్మించినది రెడ్డి సోదరులుగా ప్రసిద్ది చెందిన లక్న రెడ్డి మరియు వెలమ రెడ్డి కాగా వారి...

Post
బహుళ సంస్కృతుల జీవగడ్డ హైదరాబాద్

బహుళ సంస్కృతుల జీవగడ్డ హైదరాబాద్

హైదరాబాద్…పరమత సహనానికి పుట్టినిల్లు. భిన్న సంస్కృతుల జీవగడ్డ. నా నగరంపై విషంగక్కే నోళ్ళకి ఈ నేల పై విరాజిల్లిన సహజీవన సౌందర్యం తాలూకు స్మృతులే బదులు…! పాతబస్తీ పై పెట్రేగిపోతున్న వాళ్ళకి స్వామి వివేకానంద అదే బస్తీలో నవాబు గారి ఆతిథ్యం పొందిన సంగతి తెలియదేమో. ఒకసారి వివేకానందుడి జీవిత చరిత్ర తిరగేయండి…అందులో పాతబస్తీ ఔన్నత్యం కనిపిస్తుంది. అవును మరి, 1892, ఫిబ్రవరి 10నుంచి18 వరకు వివేకానంద నగరంలో బస చేశారు. అదే సమయంలో ఆరో నిజాం...

Post
హైదరాబాద్‌ ఆరేండ్ల ప్రగతి.. అంతర్జాతీయ ఖ్యాతి

హైదరాబాద్‌ ఆరేండ్ల ప్రగతి.. అంతర్జాతీయ ఖ్యాతి

గడిచిన ఆరేండ్లలో హైదరాబాద్‌ విశ్వనగరాల్లోనే  ది బెస్ట్‌ లివబుల్‌ సిటీ (ఉత్తమ నివాసయోగ్య నగరం)గా కీర్తిని దక్కించుకుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, మున్సిపల్‌, నగరాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు నాయకత్వంలో.. హైదరాబాద్‌ నగరాన్ని అచ్చమైన ప్రపంచ నివాసయోగ్యమైన, ఇష్టపడే నగరంగా తీర్చిదిద్దడానికి బహుముఖమైన సమగ్ర విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. తత్ఫలితంగా క్రియాశీల ప్రణాళిక, విశిష్టమైన కార్యక్రమాలతో గత ఆరేండ్లలో నగరంలో పలు అభివృద్ధి...

Post
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయంలో కార్తీక శోభ…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయంలో కార్తీక శోభ…

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ దేవాలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ఇవాళ కార్తీక మాసం తొలిరోజు, అందులోనూ సోమవారం కావడంతో ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకున్నది. అధికసంఖ్యలో వచ్చిన భక్తులు వేకువజామునే గుట్టపై దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రత మండపం కిటకిటలాడుతున్నది.. స్వామి వారి దర్శనంకోసం భక్తులు క్యూకట్టారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా...

Post

Happy Diwali

మిత్రులకు,శ్రేయోభిలాషులకు,యావత్ తెలంగాణ ప్రజానికానికి దీపావళి శుభాకాంక్షలు – *తీస్మార్ న్యూస్ టీమ్*.   

Post
Buddhavanam Project at Nagarjunsagar in Telangana

Buddhavanam Project at Nagarjunsagar in Telangana

The prestigious Buddhavanam Project at Nagarjunsagar in Telangana is the first of its kind and the largest Buddhist Heritage Theme Park in the worldThe park coming up in 275 acres will feature monasteries, eco tourism resorts, cottages, food courts & much more

Post
తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

తెలంగాణ అగ్ర రచయిత దాశరథి కృష్ణమాచార్య గారి వర్ధంతి

దాశరథి కృష్ణమాచార్య (22.07.1925 -05.11.1987) తల్లిదండ్రులు: వేంకటమ్మ,వేంకటరంగాచార్యులు. స్వస్థలం: ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా చినగూడూరు గ్రామం. తెలంగాణలో జన్మించిన , గణనీయ వైతాళికులలో, మహాకవి దాశరథి అగ్రేసరులు.“ప్రాణము లొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి, మంచి మాగాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి, పొలాలు దున్ని, భోషాణములన్ నవాబుకు స్వర్ణము నిండిన రైతుదే తెలంగాణము రైతుదే; ముసలి నక్కకు రాజరికంబు దక్కునే” – అంటూ గర్జించి, హైదరాబాద్ సంస్థాన విముక్తి మహెూద్యమంలో దూకి, నిజాం నవాబు అలీఖాన్ ను ఎదిరించి, తెలంగాణ...

Post
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత కళాఖండాలు, అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం, కండ్లు చెదిరే కట్టడాలతో అద్భుత దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది.

  • 1
  • 2