Home cricket

Category: cricket

Post
ఇంగ్లండ్‌ తలపడనున్న కే ఎల్ రాహుల్

ఇంగ్లండ్‌ తలపడనున్న కే ఎల్ రాహుల్

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు రూట్‌ సేనతో ఐదు టెస్టుల సిరీస్లో తలపడేందుకు ఇంగ్లండ్‌ ఫ్లైట్ ఎక్కనున్న భారత జట్టుతో స్టార్ ఆటగాడు కే ఎల్ రాహుల్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. అపెండిసైటిస్‌కు జరిగిన సర్జరీ కారణంగా అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉండింది. ఈ క్రమంలో అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో జట్టుతో పాటు ఇంగ్లండ్ బయల్దేరేందుకు బీసీసీఐ...

Post
కుల్దీప్‌ తీరుపై కాన్పూర్‌ జిల్లా యంత్రాంగం అసహనం

కుల్దీప్‌ తీరుపై కాన్పూర్‌ జిల్లా యంత్రాంగం అసహనం

టీమిండియా క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తీరుపై కాన్పూర్‌ జిల్లా యంత్రాంగం అసహనం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండానే గెస్ట్‌హౌజ్‌లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న అతడి వ్యవహారశైలిని తప్పుబట్టింది. కాగా 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుల్దీప్‌ యాదవ్‌, స్థానిక గోవింద్‌నగర్‌లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే, ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం అతిథి గృహంలోనే టీకా...

Post
కొడుకుతో ఎంజాయ్‌ చేస్తున్న పాండ్యా

కొడుకుతో ఎంజాయ్‌ చేస్తున్న పాండ్యా

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా.. అతని భార్య నటాషా స్టాంకోవిక్‌ ఫుల్‌ హ్యాపీగా ఉ‍న్నారు. వారి హ్యాపీకి కారణమేంటో తెలుసా.. వారి గారాలపట్టి అగస్త్య. కరోనా మహమ్మారితో ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో పాండ్యా తన కొడుకుతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా తన కొడుకు నడక నేర్పే క్రమంలో నటాషాతో కలిసి అగస్త్యకు ప్రాక్టీస్‌ చేయించాడు. అలా అగస్త్య పాండ్యా దగ్గరి నుంచి మెల్లిగా బుడిబుడి అడుగులు వేసుకుంటూ తల్లి నటాషా వద్దకు చేరుకున్నాడు....

Post
పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కి శస్త్ర చికిత్స

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కి శస్త్ర చికిత్స

అపెండిసైటిస్‌తో బాధపడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్నాక అతను మళ్లీ బరిలోకి దిగవచ్చని వైద్యులు సూచించారు. బయో బబుల్‌ నుంచి బయటకు వెళ్లడంతో ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం రాహుల్‌ మళ్లీ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని పంజాబ్‌ కింగ్స్‌ జట్టుతో కలవాల్సి ఉంటుంది.

Post
డీసీ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌ డౌటే !

డీసీ వ‌ర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌ డౌటే !

ముంబై : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్టార్ట్ కావ‌డానిక మ‌రో వారం రోజుల స‌మ‌య‌మే ఉంది. అయితే ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో పని చేస్తున్న గ్రౌండ్ సిబ్బందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఆ స్టేడియంలో గ్రౌండ్స్‌మెన్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న 19 మందిలో 8 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. దీంతో చెన్నై, ఢిల్లీ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానున్న‌ది. ఇక...

Post
క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరిన స‌చిన్

క‌రోనాతో హాస్పిట‌ల్‌లో చేరిన స‌చిన్

ముంబై : క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన స‌చిన్ టెండూల్క‌ర్ ఇవాళ హాస్పిట‌ల్‌లో చేరారు. మాజీ టీమిండియా క్రికెట‌ర్‌, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. తాను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేసిన వారికి థ్యాంక్స్ తెలిపారు. అయితే వైద్యులు ఇచ్చిన సూచ‌న మేర‌కు హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లు ఆ ట్వీట్‌లో స‌చిన్ తెలిపారు. త్వ‌ర‌లోనే క్షేమంగా ఇంటికి వ‌స్తాన‌న్న ఆశాభావాన్ని కూడా స‌చిన్ వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇంటి వ‌ద్దే సుర‌క్షితంగా...

Post
వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేసిన విరాట్‌ కోహ్లీ

వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేసిన విరాట్‌ కోహ్లీ

పుణె: ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేశాడు. 50 బంతుల్లోనే 50 మార్క్‌ చేరుకున్నాడు. శిఖర్‌ ధావన్‌, కోహ్లీ జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న జోడీని మార్క్‌వుడ్‌ విడదీశాడు. 33వ ఓవర్‌ తొలి బంతిని కోహ్లీ(56) భారీ షాట్‌ ఆడగా డీప్‌ మిడ్‌వికెట్‌లో మొయిన్‌ అలీ చేతికి చిక్కాడు. 33 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా...

Post
టీమిండియా గెలుపుతో ఏడ్చేసిన ల‌క్ష్మ‌ణ్‌

టీమిండియా గెలుపుతో ఏడ్చేసిన ల‌క్ష్మ‌ణ్‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా గెలిచిన త‌ర్వాత దేశంలోని ప్ర‌తి క్రికెట్ అభిమాని గ‌ర్వంతో ఉప్పొంగిపోయారు. 32 ఏళ్లుగా ఓట‌మే ఎరుగ‌ని గ‌బ్బాలో ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్‌ను గెల‌వ‌డం భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనిదే. ఈ విజ‌యం చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. మాజీ క్రికెట‌ర్‌, హైద‌రాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ కూడా దీనికి అతీత‌మేమీ కాదు. ఈ మ్యాచ్ గెలిచిన త‌ర్వాత తాను కంట‌త‌డి పెట్టిన‌ట్లు ల‌క్ష్మ‌ణ్‌ చెప్పాడం...

Post
87ఏండ్ల తర్వాత తొలిసారి

87ఏండ్ల తర్వాత తొలిసారి

ముంబై:  కరోనా కారణంగా భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీ-2020-21 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.  కొవిడ్‌తో ఈ ఏడాది పూర్తిస్థాయి దేశవాళీ సీజన్‌కు ఆస్కారం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. రంజీ ట్రోఫీని నిర్వహించకపోవడం 87 ఏండ్లలో ఇదే మొదటిసారి. రాష్ట్రాల క్రికెట్‌ సంఘాల కోరిక మేరకు ఈ టోర్నీకి   బదులుగా విజయ్‌ హజారే ట్రోఫీని నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది.  ఐపీఎల్‌-2021 సీజన్‌ ఆటగాళ్ల వేలానికి ముందే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20...

Post
ఐపీఎల్‌-2021 మినీ వేలం తేదీ, వేదిక…

ఐపీఎల్‌-2021 మినీ వేలం తేదీ, వేదిక…

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 14వ సీజన్‌ కోసం  మినీ ఆటగాళ్ల వేలం  ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగుతుందని   ఐపీఎల్‌ బుధవారం ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 2021 మ్యాచ్‌లు జరిగే వేదిక, తేదీలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది సీజన్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగనుందని తెలుస్తోంది.  2020 ఎడిషన్‌ పూర్తిగా యూఏఈలోనే జరిగిన విషయం తెలిసిందే. జనవరి 20తోనే ఐపీఎల్‌ ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా  ఆయా  ఫ్రాంఛైజీలు  పలువురు ఆటగాళ్లను కూడా  వదులుకున్నాయి. జట్ల మధ్య...