మేము 700 సంవత్సరాలు పాలించాం, 15 నిముషాలు పోలీసులను తొలగించి చూడండి, 15 కోట్ల ముస్లీములు 100 కోట్ల హిందువులను అంతంచేయగలం, ఏ ఎర్రకోటనుండి ప్రథాని భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉంటారో ఆ ఎర్రకోట మాది…. అని వాళ్ళు అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము.
అప్పడప్పుడూ వీళ్ళ వేదికలపైనుండి పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ నినాదాలు విన్న వారి ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఉంటారు. భారత్ మాతా కి జై అనడానికి నిరాకరిస్తూ ఉంటారు,
ప్రతి రెండు మూడు రోజులకొకసారి వీరు విషం విరజిమ్ముతూనే ఉంటారు. వీళ్ళలో ఇంత విషం ఎక్కడి నుండి వచ్చింది… నేను మాట్లడుతున్నది ఓవైసీ వంశాన్ని గురించి
ఈ కుటుంబంయొక్క వంశాంకురాలు ఈ దేశంలో నిరంతరం విషంకక్కుతూనే ఉంటారు. ఈ విష వ్యవసాయం చేయడం ఈ ఒవైసీ వంశానికి పూర్వంనుండి వస్తున్న చరిత్రే…ఈ రోజు మనం ఈ ఒవైసీ సోదరుల చరిత్ర, వారి మూలాలను గురించి తెలుసుకుందాం.
ఈ ఒవైసీ బందువుల గురించి తెలుసుకోవడానికి కొద్దిగా చరిత్రపుటల్లోకి ఖచ్చితంగా చూడాలి. సామాన్య భారతీయులు తెలుసుకోకుండా మూసిన ఒవైసీ చరిత్ర కిటికీలను తెరుద్దాం..
విషయం 1927 కు సంబంధించిది.
హైదరాబాద్ లో నిజాం సలహా మేరకు ఒక దళం ఏర్పాటు చేయబడింది. ఆ దళం పేరు మజ్లీసే ఇత్తేహాదుల్ ముసల్మీన్ (MIM).
ఒవైసీ ఈ MIM కడుపునుంచి పుట్టిన AIMIM కు అధ్యక్షుడు.
MIM కు AI ఆల్ ఇండియా ను జోడించి AIMIM గా రూపం మార్చారు.
సరే 1927 ఈ MIM స్థాపించడానికి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం.
హైదరాబాద్ ను పూర్తిగా ఇస్లామీకరణచేయడానికి స్థాపించబడింది.
ఈ MIM. జిన్నా పార్టీ అయిన ముస్లీం లీగ్ తో కలిసి ఈ MIM హైదరాబాద్ లో పాకిస్థాన్ ఏర్పాటు అనే ఆలోచనకు తన పూర్తి సహాయ సహకారాలు అందించింది. తరువాతి కాలంలో స్వతంత్ర భారతానికి ఈ సంస్థానం చాలా పెద్ద సమస్యగా తయారైంది. ఇది ఈ MIM యొక్క పాకిస్థానీ ఆలోచన ధోరణి.
కానీ దీని నిజమైన అసలు హత్యా స్వరూపం 1946 లో ఈ MIM పగ్గాలు కాసిరజ్వీ చేతులలోకి వచ్చిన తరువాత బయటకు వచ్చింది. MIM పగ్గాలు చేపట్టిన కాశింరజ్వీ భారత చరిత్రలో నరహంతక ముస్లీం నేతగా తన పేరు నమోదు చేసుకున్నాడు. MIM ను తన రజాకార్లతో నింపివేయడం మెదలు పెట్టాడు.
రజాకార్లు అంటే ఆయుధాలు ధరించిన ముస్లీ సైన్యం.
ధీని ఆశయం హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ఉంచడం లేదా పాకిస్థాన్ తో కలవడం.
ఈ ఆశయ సాధన కోసం హింసా మార్గాన్ని ఎంచుకున్నది ఈ రజాకార్ల ముఠా.
వీళ్ళ ఆశయం ఆలోచన ఒక్కటే ముస్లీం అనేవాడు హిందువులపైన అధికారం చెలాయించడానికే పుట్టాడు ,
ఒకనాడు ఈ సంపూర్ణ భారతదేశం ముస్లీం శాసకుల పాలనలోకి వస్తుంది.
ఈ మొత్తం హిందుజాతిని అంతచేయడం,
బెదిరించి ముస్లీములుగా మార్చడం అనేది ఈ MIM రజాకార్ల లక్ష్యం
దాదాపు 2 లక్షల రజాకార్ల సైన్యం దీనిలో అత్యధికభాగం MIMకార్యకర్తలే.
వీళ్ళు హైదరాబాద్ సంస్థానంలో దాదాపు 2 లక్షల మంది హిందువులను చంపివేశారు.
సంపూర్ణ భారతదేశం స్వేచ్చావాయువులు పీలుస్తున్న సమయం లోకూడా హైదరాబాద్ సంస్థానంలో హిందువులు జిజియా పన్ను కడుతూనే ఉండేవారు.
మొగలుల ద్వారా ఏర్పాటు చేసిన ఈ జిజియా పన్ను విధానాన్ని MIM కార్యకర్తలు హైదరాబాద్ సంస్థానంలో అమలు చేసి హిందువులచేత బలవంతంగా వసులు చేసేవారు.
హైదరాబాద్ మీదుగా వెళ్ళే రైళ్ళను లూటీచేసేవాళ్ళు, రైళ్ళలోని హిందూ యాత్రికులను చంపేవాళ్ళు.
నడిరోడ్డులో స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవాళ్ళు. పైశాచికంగా బలాత్కరించారో లెక్కలేదు.
ఇవన్నీ ఆనాటి కాలం లో MIM కార్యకర్తలు చేసిన ఘనకార్యాలు.
ఈ MIM ఈనాడు తన పేరు మార్చుకుని AIMIM గా అవతరించింది.
పేరులోనే మార్పు జరిగిందికానీ వారి ఆలోచన, ఆచరణ ఈనాటికీ నాటిదే.
ఈ MIM వలన, కాశింరజ్వీ వలన హైదరాబాద్ మన చేతులు దాటి పోతుందని గమనించిన సర్థార్ వల్లభాయ్ పఠేల్ సెప్టెంబరు 1948 లో హైదరాబాద్ పై యుద్దం ప్రకటించాడు.
ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్యలతో 5 రోజులలో రజకార్ల సైన్యం నిర్మూలించబడింది.
కాశిరజ్వీని ఖైదుచేశారు, MIM పై నిషేధం విధించారు. కాశింరజ్వీ పాకిస్థాన్ కలలన్నీ ఒక్క క్షణంలో భగ్గుమని బూడిదగా మారిపోయాయి.
1959 లో నెహ్రూ ప్రభుత్వం కాశింరజ్వీని ఖైదునుండి విడుదలచేసింది. ఇక్కడేమీ మిగలకపోవడంతో కాశింరజ్వీ పాకిస్థాన్ ను శరణుకోరాడు.
పాకిస్థాన్ కాశింరజ్వీకి అనుమతిచ్చింది.
పాకిస్థాన్ వెళ్ళే ఒక్క రోజుముందు కాశింరజ్వీ MIM సమావేశం ఏర్పాటుచేసి, MIM పగ్గలను ఒక యువనేత కు అప్పగించాడు అతడి పేరు అబ్దుల్ వాహిద్ ఒవైసీ.
ఈ అబ్డుల్ వాహిద్ ఒవైసీ నేటి AIMIM అధ్యక్షుడైన అసదుద్దీన్ ఒవైసీ తాతగారు.
15-1-1970 న పాకిస్థాన్ లో కాశింరజ్వీ అనుమానాస్పద పరిస్థితులలో దిక్కులేని చావు చచ్చాడు.
కానీ ఒవైసీ వంశంమాత్రం హైదరాబద్ లో మహా వటవృక్షంగా మారింది.
ద్రోహి అయిన కాశింరజ్వీ నుండి MIM పగ్గాలు చేతబట్టిన అబ్దుల్ వాహిద్ ఒవైసీ 1957- 1958 ల లో MIM లో చిన్న మార్పు మాత్రమే చేశాడు MIM ముందు AI తగిలించడం. అంతే తప్ప దాని ఆశయాలు ఆదర్శాలు నాటివే నేటికి కూడా కొనసాగుతున్నాయి.
కాశింరజ్వీ ఆశయాలను సాకారం చేయడానికి అబ్డుల్ వాహిద్ ఒవైసీ నడుం కడితే, తాత ఆశయాలను కొనసాగించడానికి మనుమడు అసదుద్దీన్ ఒవైసీ ముందుకు నడుస్తున్నాడు.
అదే హిందూ వ్యతిరేకత, ఆదే పైశాచిక మనస్తత్వం. ఆదే ఇస్లాం టెర్రరిజం నాటినుండి నేటివరకూ వీరితో నడుస్తూనే ఉన్నాయి.
నాడు హైదరాబాద్ కు పరిమితమైన ఈ ఆలోచనావిధానం
నేడు దేశమంతా పాకడానికి సిద్దమౌతూఉంది.
భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడమే ఈ పార్టీ ముఖ్య ఉద్దేశ్యం.
జిన్నా, కాశింరజ్వీ ఆలోచనలను మరలా దేశమంతా వ్యాపింపజేయడం, గజవా ఏ హింద్ ( హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం) ను సాధించడం అనే అజెండాతో ముందుకు సాగే ఈ పార్టీ..