హైదరాబాద్,తీస్మార్ న్యూస్:సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) పొడిగించింది. వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక రైళ్లను మార్చి నెలాఖరు వరకు పొడించినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్-తాంబరం
తిరుపతి-లింగంపల్లి
కాకినాడ-లింగంపల్లి
నర్సాపూర్-లింగంపల్లి
హైదరాబాద్-తిరువనంతపురం
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్
కాచిగూడ-మైసూర్
హైదరాబాద్-ఔరంగాబాద్
సికింద్రాబాద్-రాజ్కోట్
హైదరాబాద్-జైపూర్
హైదరాబాద్-రెక్సాల్ తదితర రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు మార్చివరకు నడువనున్నాయి.
