హైదరాబాద్,తీస్మార్ న్యూస్:రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి బడులు తెరుస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.విద్యార్థుల తల్లిదండ్రుల భయాన్ని పోగెట్టే విధంగా మేము బద్రతకు సంభంధించిన వీడియోను పంపామని అధికారులు తెలిపారు. మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల 90 శాతం మంది తల్లిదండ్రులు సమ్మతి తెలిపినట్టు అధికారులు తెలిపారు.
