గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ డేటా సెంటర్ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. డేటా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
BreakingNews
గచ్చిబౌలిలో కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
60
