దుబ్బాక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఫలితాలపై మేము ఇంక ఎటువంటి ధృవీకరణ చేయలేదని నాలుగు ఈవీఎం లలో దాదాపుగా 1669 ఓట్లు ఉన్నాయని, వీ ప్యాట్ల ద్వార పోలైన ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాలను వల్లడిస్తామని తెలిపారు.

దుబ్బాక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో శశాంక్ గోయల్ మాట్లాడుతూ ఫలితాలపై మేము ఇంక ఎటువంటి ధృవీకరణ చేయలేదని నాలుగు ఈవీఎం లలో దాదాపుగా 1669 ఓట్లు ఉన్నాయని, వీ ప్యాట్ల ద్వార పోలైన ఓట్లను లెక్కించిన అనంతరం ఫలితాలను వల్లడిస్తామని తెలిపారు.