హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తాజాగా 363 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15వేలు దాటింది. ప్రస్తుతం 15,472 క్రియాశీల కేసులున్నాయని, 9,674 మంది బాధితులు...
Author: Team Teesmaar News (Team Teesmaar News )
కరోనా కట్టడికి ప్రజలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్
దేశవ్యాప్తంగా కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా వుండే ప్రాంతాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి...
వరంగల్ తూర్పు అభివృద్ది..
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ ను అభివృద్ది చేసే దిశగా 2016 లో రాష్ట్ర చరిత్రలో ఏటా 300 కోట్ల రూపాయలను వరంగల్ కు కేటాయించడం జరిగింది..ఆ సమయంలో నేను మేయర్ గా ఉండటం జరిగింది.900 కోట్ల నిదులతో అభివృద్ది,మార్కెట్ లు,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,రోడ్లు డ్రైనేజీలు,స్మశానవాటికలు,కమ్యూనిటి హాల్స్ ఏర్పాటు చేసాం..మున్సిపల్ నిదులతో నగరమంతా 3000 కోట్ల నిదులతొ అభివృద్ది చేపట్టాం.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ గ్రేయిన్ మార్కెట్ లో పనిచేసేవారంతా...
ప్రైవేట్ విద్యాసంస్థల టీచర్లు,సిబ్బందికి సీఎం కేసీఆర్ శుభవార్త,.!
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం...
ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ :మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : ఆగస్టు నాటికి ప్రతీ గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించనున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఈ భేటీలో మంత్రి కేటీఆర్తో పాటు ఐటీ, ఆర్థికశాఖ, మిషన్ భగీరథ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టి-ఫైబర్ పరిధిని పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. అధికారులు జీహెచ్ఎంసీలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. పట్టణాల్లోని ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్...
కరోనా వ్యాక్సిన్ వేసుకోండి.. అదొక్కటే మార్గం.. లేదంటే మరో ముప్పు తప్పుదు
కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. యావత్ దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో విజృంభిస్తోంది. వేలకు వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మరి కరోనా కట్టడికి ఉన్న మార్గాలేంటి? వ్యాక్సిన్తోనే నిర్మూలించగలమా? లాక్డౌన్తో అడ్డుకోవాలా? అసలు కోవిడ్ పీడ విరగడవ్వాలంటే ఏం చేయాలి? కరోనా మళ్లీ కల్లోలం రేపుతోంది. యావత్ దేశాన్ని వణికిస్తోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో విజృంభిస్తోంది. వేలకు వేల కొత్త కేసులు బయటపడుతున్నాయి. మరి కరోనా కట్టడికి ఉన్న మార్గాలేంటి? వ్యాక్సిన్తోనే...
పుర పోరుకు ఏర్పాట్లు వేగవంతం
రాష్ట్రంలో కొన్ని పురపాలక, నగరపాలక ఎన్నికలకు ఈ నెలలోనే నగారా మోగనుంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలకంటే ముందే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తికానున్నాయి. ఈనెల 17న సాగర్ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందే ప్రకటన విడుదల చేసి ఈనెల 30న పుర ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. సాగర్ ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈలోపే పుర ఎన్నికలు పూర్తికానున్నాయి. వరంగల్, ఖమ్మం...
ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి బ్రేక్..నిరాశలో ఎన్టీఆర్ అభిమానులు
ఎవరు మీలో కోటీశ్వరులు షోతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దాదాపు ఐదేళ్ళ తర్వాత ఈయన బుల్లితెరపై కనిపిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో ఎవరు మీలో కోటీశ్వరులు షో మరింత ఆలస్యంగా మొదలు కానుందని తెలుస్తుంది. తారక్ కు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసాడు. అది కాస్తా బ్లాక్ బస్టర్...
తెలంగాణలో కొత్తగా 2 వేల కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు 2 వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం 8 గంటల వరకు కొత్తగా 2055 పాజిటివ్ కేసులు నమోదవగా, 303 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసులు 3,18,704కు చేరాయి. ఇందులో 1741 మంది మరణించగా, 3.03 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతున్నాయి....
చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన అన్న ఆత్మహత్య
కొత్తగూడెం: చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలో చోటు చేసుకుంది. యువతిపై ఆమె అన్నతో పాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బాధితురాలు కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్ ఈరోజు ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏం జరిగిందంటే?.. ఇన్స్పెక్టర్ బత్తుల సత్యనారాయణ కథనం...